తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎలాంటి ధర్నాలు, దీక్షలు చేయలేదు. ప్రజల గుండె చప్పుడు తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరూ అడగకముందే నూతన పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది
Green India Challenge | “మనుషుల్లో సమానత్వం – ప్రకృతి సమతూల్యత” రెండు ఉండాలని భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్( Ambedkar ) భావించారు. అందుకే తాను కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే వారు ఒక మొక్కను నాటిన తర్వాతే తనను కలిసేందుకు రావాలని అంబేద్కర్ ఆనాడే పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల వారి దూరదృష్టికి ఇదొక మచ్చుతునక.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2017వ సంవత్సరానికి ముందు డిగ్రీలో చేరి పునఃప్రవేశం పొందిన ప్రథమ, తృతీయ సంవత్సర విద్యార్థుల బ్యాక్లాగ్ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి తెలిపారు.
ఘనంగా ఆనందరాజ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు M4 తెలుగు న్యూస్ ( ప్రతినిధి ) బైంసా : జూన్ 02 నిర్మల్ జిల్లా భైంసాలోని ఏపీ నగర్,రాహుల్ నగర్ మైత్రేయ బుద్ధ విహార్ లో ఆదివారం రోజున ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి మనవడు సామజిక కార్యకర్త ఆనందరాజ్ అంబేద్కర్ 64 వ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా బిఎస్ఐ […]
TS New Secretariat | రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సచివాలయానికి అంబేద్కర్ పేరును ఖరారు
Ambedkar Statue | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతిపెద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar Statue) విజయవాడ(Vijayawada) లో ఆవిష్కరించింది.
రమాబాయి అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం m4తెలుగు న్యూస్ ( ప్రతినిధి ) మే 27 మహాత్యాగశీలి రమాబాయి అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకమని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బౌద్ధాచార్యులు ప్రసంజీత్ హేమ్లే అన్నారు. భైంసాలోని ఏపీ నగర్, రాహుల్ నగర్ మైత్రేయ బుద్ధ విహార్ లో సోమవారం రోజున బిఎస్ఐ ఆధ్వర్యంలో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మహామాత రమాబాయి అంబేద్కర్ 89 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా విశ్వమాత రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి […]
దేశంలో ఎవరో ఒక మహా నాయకుడు ఎప్పుడూ మార్పు కోరుతూనే వచ్చారు. ముఖ్యంగా సమాజంలోని అసమానతలు రూపుమాపాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరారు.
Home
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివి. ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి మన బాబాసాహెబ్. దేశ భవిష్యత్తు, ప్రజల కోసం ఆయన సారథ్యంలో అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంతోనే పేద ప్రజలకు స్వాతంత్య్ర ఫలాలందుతున్నాయి.
నల్గొండ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తి , ఆలోచనలను, ఆశయాలను అమలు చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.
Prakash Ambedkar | హైదరాబాద్ రెండో రాజధానిగా ఉండాలన్న అంబేద్కర్ ఆశయం నెరవేరలేదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు. హైదరాబాద్లోని సాగర తీరంలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని తాకాయి.
Ambedkar Statue | ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఐ మ్యాక్స్ థియేటర్ పక్కన ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు
Telangana | సమాజంలోని ఏ ఒక్కరూ నిరాదరణకు గురికాకూడదు. ప్రతి వ్యక్తికీ సమాన హక్కులు ఉండాలి. ఆత్మగౌరవంతో జీవించాలి. సంపదలో వాటా దక్కాలి. ఇది అంబేద్కర్ స్వప్నం. ఆయన ఆశయాల సాధన దిశలోనే తెలంగాణ సర్కారు ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసే ప్రతి పథకమూ, అభివృద్ధి కార్యక్రమం అంబేద్కర్ స్ఫూర్తిని చాటుతున్నది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని వీర్దండి గ్రామం.. అటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా అడేగావ్ గ్రామం మధ్యన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా బరాజ్ను నిర్మించనున్నారు.
New Secretariat, Secretariat, Telangana New Secretariat, Telangana Secretariat, Dr BR Ambedkar Telangana State Secretariat, KCR, CM KCR..
గ్రూప్-1కు సిద్ధ్ధమవుతున్న అభ్యర్థులకు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏవోయూ) కొత్త స్టడీ మెటీరియల్ను రూపొందిస్తున్నది. బీఏ, ఎంఏ పుస్తకాలను కూర్పుచేసి జాగ్రఫీ, పొలిటికల్సైన్స్, భారత రాజ్యాంగం,
MRPS Support | అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కార్యచరణ ఉండడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు టీఎమ్మార్పీఎస్(MRPS) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ వెల్లడించారు.
దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయితే సంతోషిస్తానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడి యా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు తిరగడానికి ఢిల్లీ కంటే హైదరాబాద్ దగ్గరవుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ను రెండో రాజధాని చేయాలని అంబేద్కర్ ప్రతిపాదించారని గుర్తుచేశారు.
నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన కాంగ్రెస్ జిల్లా నాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు సీనియర్లకు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, వర్గాలను పెంచి పోషిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్ పిలుపు నిచ్చారు. కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మేడే జెండాను ఎగురవేశారు.
Hyderabad | ట్యాంక్బండ్ జనసాగరమైంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కన్నుల పండువగా సాగింది. ఆహుతులు, అంబేద్కర్ అభిమానుల కరతాళధ్వనులతో సభాప్రాంగణం మార్మోగింది. ‘జై భీమ్.. జై కేసీఆర్' నినాదం మిన్నంటింది.
నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని ముంబై బీఆర్ఎస్ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ శ్రేణులు సంతకాల సేకరణ చేపట్టాయి.
ఎంపీ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష ఓట్ల మెజార్టీతో విజయం ఖాయమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం వెల్దుర్తిలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు భారీ రోడ్షో నిర్వహించారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను 24గంటల్లో పోలీసులు అరెస్టు చేయాలని, ఈ విషయమై జిల్లా ఎస్పీతో మాట్లాడుతానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు.
Welspun Group | తెలంగాణ రాష్ట్రంలోని మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
బాబా సాహెబ్ను తొలి పురుష ఫెమినిస్ట్గా అభివర్ణిస్తారు చరిత్రకారులు. స్త్రీ విద్య, హక్కులతో ముడిపడిన అనేక అంశాలకు పట్టుబట్టి రాజ్యాంగంలో చోటు కల్పించారు. వివిధ సందర్భాల్లో అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలూ అంతే పదునుగా ఉన్నాయి..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి అన్ని వర్గాల వారికి పండుగ అని, ఏదో కులానికి, వర్గానికే కాదని పేర్కొన్నారు.
సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యం నిలువలేదు. సామాజిక ప్రజాస్వామ్యం అంటే- స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను జీవన సూత్రాలుగా స్వీకరించిన జీవన విధానం’ అని అంబేద్కర్ నిర్వచించారు.
రాష్ట్ర ప్రభుత్వం దళిత అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ క్వార్టర్స్లో రూ.2కోట్లతో నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న శనివారం ప్రారంభించారు. ముందుగా శిలాఫలకాన్ని జిల్లా దళిత సంక్షేమ సంఘం అధికారి భగత్ సునీత కుమారితో కలిసి ఆవిష్కరించారు.
మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాను ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తాగా పేరు మార్చుతూ మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ రావుల ఉప్పలయ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ఉద యం నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్ర హం వద్ద నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ ను విజయవంతం చేయాలని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపు నిచ్చారు.
అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ జ యంతిని గురువారం ఘనంగా నిర్వహించను న్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు.
దేశం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌ రస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కాంగ్రెస్ సరార్ కావాలనే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేదర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించలేదని టీఎస్ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ అంటే కాంగ్రెస్కు చిన్నచూపేందుకని, అధికారికంగా జయంతిని ఎందుకు జరుపదని నిలదీశారు.
హైదరాబాద్ అంటే చార్మినార్. గోల్కొండ కోట. ఫలక్నుమా ప్యాలెస్. చౌమహల్లా ప్యాలెస్. కింగ్కోఠి. గండిపేట. హుస్సేన్సాగర్ ఇత్యాది చిహ్నాలే కాదు.. హైదరాబాద్ అంటే ఇప్పుడు నూతన సచివాలయం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం. తెలంగాణ అమరవీరుల స్మృతివనం కూడా.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బస్సు యాత్రలో భాగంగా ఆదివారం భారీ రోడ్షో నిర్వహించారు. హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ప్రజాప్రతినిధులు, మంగళ హారతులతో జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతితో పాటు పలువురు మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఎడమ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని, కుడిచేయి చాచి చూపుడు వేలుతో గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ మహా నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నది. హుస్సేన్సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తయినది.
దళితుల అభ్యున్నతి పట్ల నిబద్ధత కలిగిన ఏకైక నాయకుడు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు అని ఏపీ బీఆర్ఎస్ నేత రావెల కిషోర్బాబు పేర్కొన్నారు. భారీ వ్యయంతో ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, దళితులపట్ల గౌరవాన్ని కేసీఆర్ పెంచారని తెలిపారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంబేద్కర్ మనుమడు హైదరాబాద్లో జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారని, రూ.650 కోట్లతో నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమని చెప్పారు.
రాజ్యాంగ నిర్మాతగా యావన్మంది ప్రజల ఆదరాభిమానాలు అందుకున్న మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఆదివారం ఆయన జయంతిని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా వేడుకగా జరుపుకున్నారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై వైసీపీ, టీడీపీలకు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఆంధ్రాలో అంబేద్కర్ విగ్రహం పెడతామని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహాన్ని తోట చంద్రశేఖర్ సందర్శించారు.
భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక తత్వవేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ తెలిపారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ ఘట్టం చరిత్రలో సువర్ణాధ్యాయమని అభివర్ణించారు.
CS Shati Kumari | పర్యావరణానికి ముప్పుగా మారిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ను స్వచ్ఛందంగా నిషేధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో వర్క్షాప్ జరిగింది.
Bandi Sanjay | అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు తమ అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టుకొన్నారు. ఇవి నెట్టింట వైరల్ అయ్యాయి. బండి సంజయ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉదయం చేసిన పోస్ట్లో తీవ్ర అక్షర దోషాలు ఉన్నాయి.
పేద ప్రజల సొమ్మును దోచుకుంటూ.. అదానీ, అంబానీలకు పంచిపెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు విశ్రమించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో ‘బీజేపీకో హటావో.. దేశ్కు బచావో’ నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(బీఆర్ఏవోయూ) పీహెచ్డీని ప్రకటించింది.